మహారాష్ట్రలో ఒక్క రోజే 63 మంది మృతి
ఆదివారం ఒక్క రోజే 2,347 మందికి కరోనా పాజిటివ్
Mumbai : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మృత్యు ఘంటికలు మోగిస్తున్నది.
ఆ రాష్ట్రంలో ఆదివారం ఒక్క రోజే కరోనా కాటుకు 63 మంది మరణించారు.
వీరిలో 38 మంది ముంబైకి చెందిన వారే.
మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే 2,347 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/