తెలంగాణలో కొత్తగా 627 కరోనా పాజిటివ్ కేసులు
మృతుల సంఖ్య 1,510

Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత స్థిరంగా కొనసాగుతోంది.
అదే సమయంలో నలుగురు కరోనా కాటుకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,80,822కి చేరింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 1,510కి పెరిగింది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/