తెలంగాణలో కొత్తగా 622 కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,73,341
Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది.
రాష్ట్ర ఆరోగ్య శాఖ కొద్ది సేపటి కిందట విడుదల చేసిన బులిటెన్ మేరకు రాష్ట్రంలో గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ కొత్తగా 622 మందికి కరోనా సోకింది.
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,73,341కి చేరింది.
అదే సమయంలో కరోనా కాటుకు ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1,472కి పెరిగింది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/