24 గంటల్లో 331 మంది కరోనా
తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 2,90,640

Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ కొద్ది సేపటి కిందట విడుదల చేసిన బులిటెన్ మేరకు తెలంగాణలో గత 24 గంటల్లో అంటుే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ కొత్తగా 331 మంది కరోనా బారిన పడ్డారు.
అదే సమయంలో ముగ్గురు కరోనా కాటుకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,90,640కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,571కి పెరిగింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/