ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సలైట్ల హతం
రాంచి: జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భమ్లో ఈ రోజు తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఎన్కౌంట్ జరిగింది. ఈఎన్కౌంటర్లోముగ్గురు నక్సలైట్లు మృతిచెందగా, ఒక మావోయిస్టు గాయపడ్డాడు. నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో సీఆర్పీఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులు సింగ్భమ్లో భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కాగా ఘటన స్థలంలో ఏకే47లతోసహా, పెద్దసంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని ఐజీ సాకేత్ కుమార్సింగ్ వెల్లడించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/