భారత్ లో ఒక్కరోజులో 28వేల కరోనా కేసులు

24 గంటల్లో 551 మంది మృతి

corona updates
corona updates

New Delhi: భారత్ లో కరోనా విజృంభణ రోజు రోజుకూ పెరిగిపోతున్నది. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 28 వేలకు పెగా కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో దేశంలో 28, 637 మందికి కొత్తగా కరోనా సోకింది.

ఇంత వరకూ ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అలాగే గత 24 గంటల్లో కరోనా కారణంగా దేశంలో 551 మంది మరణించారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/