ఏపీలో కొత్తగా 2,477 పాజిటివ్ కేసులు
కరోనా మృతుల సంఖ్య 6,744
Amaravati: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తీవ్రత స్థిరంగా కొనసాగుతోంది.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,477 మందికి కరోనా సోకింది. అదే సమయంలో కరోనా కాటుకు పది మంది మృత్యువాత పడ్డారు.
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8, 33, 208కి చేరింది.
కరోనా మృతుల సంఖ్య 6,744కు పెరిగింది.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/