తెలంగాణలో కొత్తగా 205 కరోనా కేసులు

మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 85వేల 068

corona Tests in Telangana
corona Tests in Telangana

Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 205 మంది కరోనా బారిన బడ్డారు.

అదే సమయంలో ఇద్దరు కరోనా కాటుకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2లక్షల 85వేల 068కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,533కి చేరింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/