రైలు ఢీకొని ఇద్దరు మృతి
ఎన్ ఆర్ పేట రైల్వే ట్రాక్ పై దుర్ఘటన
Eluru: పశ్చిమ గోదావరి జిల్లా ఎన్ ఆర్ పేట రైల్వే ట్రాక్ పై ట్రైన్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు ఘటనా స్థలంలోనే మరణించారు. వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా నుజ్జు నుజ్జు అయ్యాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/