ఏపీ లో 19 పాజిటివ్ కేసులు
496 మందికి పరీక్షలు
Amaravati: రాష్ట్రంలో ఆదివారం ఉదయానికి 19 మంది కోవిడ్ 19 రోగులున్నారు. 65 మంది రక్త నమూనా ల నివేదికలు అందాల్సి ఉంది.
ఇంతవరకు 496 మంది ని పరీక్షించడం జరిగింది.
గత 24 గంటల్లోనే 68 మంది ని పరీక్షించారు. ప్రస్తుతం మొత్తం 179 మంది కరోనా వార్డ్ లలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/