భారత్ లో పాజిటివ్ కేసులు 15,722
మృతులు 521
New Delhi: భారత్ లో కరోనా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఆదివారం ఉదయానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15, 722కు పెరిగింది
కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 521కి చేరుకుంది. మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తున్నది.
ఆ రాష్ట్రంలో ఇంత వరకూ మూడు వేల మూడువందల 23 మందికి కరోనా సోకింది.
ఆ మమమ్మారి కారణంగా 201 మంది మృత్యు ఒడికి చేరారు.
రాష్ట్రం కరోనా కేసులు మరణాలు
- మహారాష్ట్ర 3323 201
- తమిళనాడు 1323 15
- కేరళ 396 03
- ఢిల్లీ 1707 42
- కర్నాటక 371 13
- రాజస్తాన్ 1229 11
- యూపీ 969 14
- గుజరాత్ 1272 48
- మధ్యప్రదేశ్ 1355 69
- జమ్మూకాశ్మీర్ 328 05
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/