కర్ణాటక లో 146 పాజిటివ్ కేసులు
కరోనా కారణంగా నలుగురు మృతి
Bangalore: కర్ణాటకలో ఈ రోజు మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 146కు పెరిగింది.
ఇక రాష్ట్రంలో కరోనా కారణంగా నలుగురు మరణించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/