తెలంగాణలో కొత్తగా 1,446 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,16,138 ..మొత్తం కేసుల సంఖ్య 1,241

telangana-corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 1,446 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,918 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,16,238 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,91,269 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,241 కు చేరింది. ప్రస్తుతం 23,728 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 19,413 మంది హోం క్వాంరంటైన్ లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/