తెలంగాణలో కొత్తగా 1,102 కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,361

Hyderabad: తెలంగాణలో కరోనా విజృంభణ ఒకింత తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,102 మందికి కరోనా సోకింది.
అదే సమయంలో 9 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,361కి చేరగా, కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 693కు పెరిగింది.
తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/