ఎపి టెన్త్ పరీక్షలపై ఇవాళ సాయంత్రం నిర్ణయం
మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ

అమరావతి: ఎపిలో పదవ తరగతి పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే జరిపేందుకు చూస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు.
అయితే ఇవాళ సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.. ఇప్పటికే ఈ విషయంపై సిఎంతో చర్చించినట్టు వెల్లడించారు..
పిల్లల భవిష్యత్తు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/