భారత్ లో కరోనా మృతులు 102
పాజిటివ్ కేసులు : 3,600
New Delhi: భారత్ లో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 102కు చేరింది.
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు వేలకు సమీపిస్తోంది
ఇప్పటి వరకూ 3600కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/