లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 232.24 పాయింట్లు లాభపడి 31,6855 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 65.30 పాయింట్లు లాభపడి 9,270.90 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.75గా ఉంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/