లాభాల్లో కొనసాగుతున్న మార్కెట్లు

ముంబయి: దేశీయ స్ట్టాక్‌ మార్కెట్లు వరుస లాభాలతో దుసుకుపోతున్నాయి. మంగళవారం ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 222 పాయింట్ల లాభంతో 51,571 వద్ద, నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 15,186 వద్ద, ట్రేడ్‌ అవుతున్నాయి.