లాభాల్లో కొనసాగుతున్న మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లుకు లాభాల జోరు కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 9.41 గంటల సమయంలో సెన్సెక్స్‌ 368 పాయింట్లు లాభపడి 50,982 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 91 పాయింట్ల లాభంతో 14,987 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.89 వద్ద కొనసాగుతుంది.