లాభాలకు బ్రేక్‌..కుప్పకూలిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 19 పాయింట్లు నష్టపోయి 51,329కి పడిపోయింది. నిఫ్టీ 6 పాయింట్లు కోల్పోయి 15,109 వద్ద స్థిరపడింది.