భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 617 పాయింట్లు లాభపడి 51,349కి చేరుకుంది. నిఫ్టీ 192 పాయింట్లు పెరిగి 15,116 వద్ద స్థిరపడింది.