ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయి స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 25 పాయింట్లు నష్టపోయి 31,097కు పడిపోయింది. నిఫ్టీ 5 పాయింట్లు కోల్పోయి 9,136 వద్ద స్థిరపడింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/