‘నిశ్శబ్దం’ చిత్రం ట్రైలర్ విడుదల
హైదరాబాద్: అనుష్క, మాధవన్, అంజలి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’ ఈచిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. కాగా ఈచిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకల ముందుకు రానుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/