నష్టాల్లో మొదలైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్‌ 120.64 పాయింట్లు దిగజారి 51,43న.03 వద్ద, నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 15,147 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.