‘నమస్తే ట్రంప్’.. మోడి, ట్రంప్ల ప్రసంగం
మోడి ప్రసంగం..అనంతరం ట్రంప్ ప్రసంగం
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన భార్యమెలానియా ట్రంప్ ప్రధాని మోడితో కలిసి మెతెరా స్టేడియం చేరుకున్నారు. అక్కడ జరగుతున్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ట్రంప్, మోడి పాల్గొన్నారు. కాసేపట్లో మోడి మాట్లాడతారు. అనంతరం ట్రంప్ కూడా ప్రసంగిస్తారు. ఆ స్టేడియంలో అట్టహాసంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ట్రంప్కి ప్రజలంతా ఘన స్వాగతం పలికారు. అంతకు ముందు ట్రంప్ దంపతులను పలువురు కేంద్ర మంత్రులు కలిశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/