దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,26,363
మృతుల సంఖ్య 1,54,996
New Delhi: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు దేశంలో కొత్తగా 12059 మంది కరోనా బారిన పడ్డారు.
78 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,26,363 కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,54,996కు పెరిగింది.