దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,26,363

మృతుల సంఖ్య 1,54,996

corona cases in the india
corona cases in the india

New Delhi: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు దేశంలో కొత్తగా 12059 మంది కరోనా బారిన పడ్డారు.

78 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య  1,08,26,363 కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,54,996కు పెరిగింది.