త్వరలోనే పాతబస్తీలో మెట్రో పూర్తి

శాసనసభలో ప్రసంగిస్తున్న కెటిఆర్‌..

Minister KTR Speech In Telangana Assembly
Minister KTR Speech In Telangana Assembly

హైదరాబాద్‌: తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ శాసన సభలో మాట్లాడుతూ.. పాతబస్తీలో మెట్రోను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. కాగా మెట్రో లైన్ కోసం మత సంబంధ ఆస్తుల సేకరణను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పూర్తి చేస్తామని వెల్లడించారు. మెట్రోల కేంద్రం వాటా పది శాతమే అందులో ఇంకా రూ.250 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/