తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2,95,581
మృతుల సంఖ్య 1,610
Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 150 మంది కరోనా బారిన పడ్డారు.
అదే సమయంలో కరోనా కాటుకు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,581కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,610కి పెరిగింది.