ఇంగ్లాండ్ : స్కోరు 63/1

భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్

Four Test series between India and England
Four Test series between India and England

చెన్నై వేదికగా భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

ఓపెనర్లిద్దరూ భారత బౌలర్లు దీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును నెమ్మదిగా ముందుకు నడిపించారు. ఈ నేపథ్యంలో  33 పరుగులు చేసిన రాయ్ బర్న్ అశ్విన్ బౌలింగ్ లో పంత్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇంగ్లాండ్ 63 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.