శుభాకాంక్షలు తెలిపిన అమిత్షా, జగన్

శుభాకాంక్షలు తెలిపిన అమిత్షా, జగన్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా అత్యధికమెజార్టీతో గెలుపొందిన రామ్నాధ్ కోవింద్ను భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా శుబాకాంక్షలు తెలిపారు.అదేవిధంగా వైకాపా అధ్యక్షుడు, ఎపి ప్రతిపక్షనేత జగన్ కూడ రామ్నాద్ కోవింద్కుశుభాకాంక్షలు తెలిపారు.