భవనంపై నుండి జారి నలుగురు మృతి

కీసర: మేడ్చల్ జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు చేస్తుండగా ప్రమాదం జరిగింది. రాంపల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం పైనుండి జారిపడి నలుగురు కూలీలు మృతి చెందారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కీసర: మేడ్చల్ జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు చేస్తుండగా ప్రమాదం జరిగింది. రాంపల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం పైనుండి జారిపడి నలుగురు కూలీలు మృతి చెందారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.