న్యాయస్థానానికి వాదనలు

డ్రగ్స్ కేసు విచారణలో రక్తనమూనాలు, గోళ్లు సేకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నటి ఛార్మి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. చార్మి తరపు లాయర్ విష్ణువర్దన్ రెడ్డి న్యాయస్థానానికి వాదనలు వినిపిస్తున్నారు
డ్రగ్స్ కేసు విచారణలో రక్తనమూనాలు, గోళ్లు సేకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నటి ఛార్మి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. చార్మి తరపు లాయర్ విష్ణువర్దన్ రెడ్డి న్యాయస్థానానికి వాదనలు వినిపిస్తున్నారు