మధుర స్మృతులు
ఇటీవలపోస్టల్శాఖ మధుర స్మృతుల పేరిట ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రసిద్ధి చెందిన వ్యక్తులు, స్థలాలు, జాతరలకు సంబంధించిన వాటిని స్టాంపులపై ముద్రిస్తున్నారు. బెంగాల్ ప్రభుత్వం అయితే ఇంద్రజాలికుడు పి సి సర్కార్ చిత్రాన్ని స్టాంపుపై ముద్రించి విడుదల
తెలుగును గౌరవించాలి
మొన్నా మధ్య ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడుతూ ఈ ఉగాది నుంచి పాలనా వ్యవస్థ మొత్తం తెలుగులోనే ఉంటుందని, తెలుగు భాషను గౌరవిస్తామని, అన్నింటిని తెలుగులోకి మారుస్తామని సెలవి చ్చారు. ఇలా చెప్పిన రెండు రోజుల్లోనే విజయవాడలో
వస్తుంది మహిళా బిల్లు
వస్తుంది మహిళా బిల్లుఅంటే పులకరిస్తుంది వళ్ళు కొందరికి ఆశల హరివిల్లు మరికొందరికి గుండెలు జల్లు ఇక మాటే వినరని గుసగుసలు తమ పదవికి చేటని రుసరుసలు దిక్కుతోచని మగమహరాజులు ఎక్కుపెట్టిన వాదన బాణాలు కోటాలంటూ అడ్డుపుల్లలు