అలవాటైన నిర్లక్షయం
సీజనల్ వ్యాధులైన మలేరియా, అతిసార వగైరాలతో ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు గిరిజనులు మళ్ళీ చనిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాని అందుకు ప్రభుత్వం నుంచిగాని, ప్రతిపక్షాల నుంచిగాని స్పందనలు ఏమీ కన్పించటంలేదు. స్పందించాలని, తగు చర్యలు
మందుబాబులకు ఇక హుషారే!
ప్రభుత్వం రాష్ట్రాన్ని మద్యం మత్తులో ముంచే కొత్త మార్గాన్ని ఆవిష్కరించటం దారుణం! 723 జిఒ ద్వారా మందుబాబులకు సరికొత్తదారుల్ని చూపిస్తోంది. ఇప్పటికే జనాభాలో 32 శాతం ప్రజలు మద్యానికి బానిసలై కుటుం బాన్ని, సమాజాన్ని ఆర్థికంగా