రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం
పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు, డ్రైఫ్రూట్స్, దుంపలు రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. వ్యాధులు రాకుండా కాపాడుకోగలుగుతారు. పాలల్లో కాల్షియం మాత్రమే కాదు. ప్రొటీన్లు,
క్యాన్సర్ సైలెంట్ కిల్లర్ కాదు!
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రోగాలు రోజూ చాలామంది ప్రాణాలను బలిగొంటూనే వున్నాయి. ఇందులో అందర్నీ భయపెడతూ, మారుతున్న జీవన విధానాలవల్ల సంక్రమిస్తున్న క్యాన్సర్ మహమ్మారి భారతదేశంలో నిండు జీవితాలను కబళిస్తున్న ప్రాణాంతక వ్యాధిగా నాలుగవ స్థానాన్ని ఆక్రమించింది.