మార్చిన వార్తా విశేషాలు - మంగళ వారం పిబ్రవరి   09th 2010 - 4:39 PM RSS  

లాగిన్ | రిజిస్టర్
పరేఖ్‌ సిఫారసులపై అభ్యంతరాలు  
న్యూఢిల్లీ ఫిబ్రవరి 8:- పెట్రోలియం ఉత్పత్తుల ధరల భారం వినియోగదారులపై మోపకుండా ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలించకుండా నివే దికను సమర్పించిన పరేఖ్‌ కమిటీ సిఫారసులపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ కమిటీ నివేదిక వల్ల కేవలం
చదువు...  
మార్కెట్‌పై రెమాండ్స్‌ దృష్టి  
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: దుస్తుల రంగానికి చెందిన రెమాండ్‌ కంపెనీ వచ్చే రెండు సంవత్సరాలలో ఇండియాలో తన వాటాను 40శాతం పెంచుకోను న్నట్లు కంపెనీ బిజినెస్‌ ప్రెసిడెంట్‌  రాకేష్‌ పాండే తెలిపారు. ప్రస్తుతం కంపెనీ టర్నోవర్‌
చదువు...  
తిరోగమనంలో వ్యవసాయ వృద్ధి  
న్యూఢిల్లీ ఫిబ్రవరి 8:- 2009-10 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయాభివృద్ధి రేటు 0.2 శాతం పడిపోవచ్చునని, దేశంలో కరువు, వరదల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని సెంట్రల్‌ స్టాటస్టికల్‌ ఆర్గనైజేషన్‌ ముందస్తు అంచనాల ద్వారా తెలుస్తున్నది. వ్యవసాయం,
చదువు...  
మార్కెట్లోకి ఆకాయ్ బ్యాటరీలు  
హైదరాబాద్‌, ఫిబ్రవరి 8, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఉత్పత్తి చేసే జపాన్‌కు చెందిన ఆకాయ్ కంపెనీ రాష్ట్ర మార్కెట్లోకి బ్యాటరీలు, ఛార్జర్‌లను విడుదల చేసింది. ఈ సందర్బంగా కంపెనీ బిజినెస్‌ హెడ్‌ ఎస్‌ఎల్‌ నారాయణ
చదువు...  
'మహారత్నకు దరఖాస్తులు లేవు  
న్యూఢిల్లీ ఫిబ్రవరి 8:-  కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు మహారత్న ప్రతిపత్తి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, దానికోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వరంగ సంస్థల శాఖ చేసిన ప్రకటనపై ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. ఆయా
చదువు...  
ఆస్ట్రేలియా వలస విధానం పటిష్టం  
మెల్‌బోర్న్‌ ఫిబ్రవరి 8:- వంటపనివారు, హెయిర్‌డ్రెస్సర్లు తమ దేశంలోకి వలస రాకుండా అడ్డుకొని ఎక్కువ నైపుణ్యంగల ప్రజలు వచ్చేలా చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తన వలస నిబంధనలను పటిష్టం చేసింది. దీనితో విదేశీ విద్యార్థులు చేసుకున్న
చదువు...  
పెరిగిన స్టీల్‌ ఉత్పత్తి  
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: గడిచిని ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు దేశ వ్యాప్తంగా స్టీల్‌ ఉత్పత్తి 7.9శాతం పెరిగి 45.93 మిలియన్‌ టన్నుల మేర ఉత్పత్తి చేశారు. జాతీయంగా స్టీల్‌కు డిమాండ్‌ ఉండడం వల్ల ఈ
చదువు...  
 
ముఖ్య వార్తలు
 వ్యక్తి ఆత్మహత్యయత్నం
 తవ్మిులేరు నీరు వదిలితే..
 విస్సన్నపేటలో 73వ గ్రిగ్‌ ఆటల..
 మంగు పరిహారం అందలేదని రైతుల..
 గాంధీపథం కో-ఆర్డినేటర్‌గా..
 కొండమీది వీణాదేవిని..
 తీర్థాల జాతరకు 24 గంటల కరెంట్‌..
 12 నుండి జిల్లాస్థాయి..
 గర్తు తెలియని మృతదేహం లభ్యం
 షార్ట్‌ సర్క్యూట్‌తో..
ముస్లిం రిజర్వేషన్స్ పై హైకోర్ట్ ఇచ్చిన తీర్పు సమంజసమేనా?
అవును
కాదు
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com