విద్యుదుత్పత్తిల్లో పవర్ ఫైనాన్స్ వాటా
న్యూఢిల్లీ మార్చి 16:- దేశంలోఏర్పాటు అయ్యే విద్యుత్ ప్రాజెక్టుల్లో 26 శాతం వాటాలు తీసుకోవడానికి తనకుఆ సక్తి ఉన్నట్లు ప్రభుత్వరంగ సంస్థ అయిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మంగళవారం నాడు ప్రకటించింది. ఎటువంటి కంపెనీల్లో ఏ
ఆరేళ్లలో 75% పెరిగిన బంగారం విలువ
ముంబాయి మార్చి 16:- భారతీయులు బంగారం మీద పెట్టుకున్న నమ్మకం వమ్మూ కాలేదు. ప్రపంచంలో అమ్ముడయ్యే బంగారం లో ప్రతి సంవత్సరం నాలుగోవంతు భార తీయులే కొనుగోలు చేస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఎటువంటి
ఇరాక్లో స్టీల్ ప్లాంట్
న్యూఢిల్లీ, మార్చి 16: అంతర్జాతీయంగా స్టీల్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఆర్సలర్ మిట్టల్ ఇరాక్లో 130 మిలియన్ డాలర్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ను ప్రారంభించనున్నది. ఈ ప్లాంట్ను ఇరాక్కు చెందిన టర్కిష్ కంపెనీ భాగస్వామ్యంతో ఏర్పాటు
రేవుల్లో గుత్యాధిపత్య నివారణ
న్యూఢిల్లీ మార్చి 16:- ప్రధాన రేవుల్లో ప్రయివేటు ఆపరేటర్ల గుత్తాధిపత్యం కొనసాగకుండా చూసేం దుకు నెల రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందిస్తుందని రాజ్యసభలో ప్రభుత్వం తెలియచేసింది. ప్రశ్నోత్తరాల సమ యంలో షిప్పింగ్ శాఖ
పెరిగిన ఫ్రిజ్, ఎసిల ధరలు
న్యూఢిల్లీ మార్చి 16:- 2010-11 బడ్జెట్లో ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల కన్జ్యూమర్ డ్యూరబుల్స్ తయారు చేసే ఎల్జి, వోల్టాస్, సామ్సంగ్, గోద్రెజ్ అండ్ బా§్ు్స తమ రిఫ్రిజరేటర్లు, ఎయిర్