పరేఖ్ సిఫారసులపై అభ్యంతరాలు
న్యూఢిల్లీ ఫిబ్రవరి 8:- పెట్రోలియం ఉత్పత్తుల ధరల భారం వినియోగదారులపై మోపకుండా ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలించకుండా నివే దికను సమర్పించిన పరేఖ్ కమిటీ సిఫారసులపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ కమిటీ నివేదిక వల్ల కేవలం
మార్కెట్పై రెమాండ్స్ దృష్టి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: దుస్తుల రంగానికి చెందిన రెమాండ్ కంపెనీ వచ్చే రెండు సంవత్సరాలలో ఇండియాలో తన వాటాను 40శాతం పెంచుకోను న్నట్లు కంపెనీ బిజినెస్ ప్రెసిడెంట్ రాకేష్ పాండే తెలిపారు. ప్రస్తుతం కంపెనీ టర్నోవర్
తిరోగమనంలో వ్యవసాయ వృద్ధి
న్యూఢిల్లీ ఫిబ్రవరి 8:- 2009-10 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయాభివృద్ధి రేటు 0.2 శాతం పడిపోవచ్చునని, దేశంలో కరువు, వరదల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని సెంట్రల్ స్టాటస్టికల్ ఆర్గనైజేషన్ ముందస్తు అంచనాల ద్వారా తెలుస్తున్నది. వ్యవసాయం,
మార్కెట్లోకి ఆకాయ్ బ్యాటరీలు
హైదరాబాద్, ఫిబ్రవరి 8, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ పరికరాలు ఉత్పత్తి చేసే జపాన్కు చెందిన ఆకాయ్ కంపెనీ రాష్ట్ర మార్కెట్లోకి బ్యాటరీలు, ఛార్జర్లను విడుదల చేసింది. ఈ సందర్బంగా కంపెనీ బిజినెస్ హెడ్ ఎస్ఎల్ నారాయణ
'మహారత్నకు దరఖాస్తులు లేవు
న్యూఢిల్లీ ఫిబ్రవరి 8:- కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు మహారత్న ప్రతిపత్తి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, దానికోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వరంగ సంస్థల శాఖ చేసిన ప్రకటనపై ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. ఆయా
ఆస్ట్రేలియా వలస విధానం పటిష్టం
మెల్బోర్న్ ఫిబ్రవరి 8:- వంటపనివారు, హెయిర్డ్రెస్సర్లు తమ దేశంలోకి వలస రాకుండా అడ్డుకొని ఎక్కువ నైపుణ్యంగల ప్రజలు వచ్చేలా చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తన వలస నిబంధనలను పటిష్టం చేసింది. దీనితో విదేశీ విద్యార్థులు చేసుకున్న
పెరిగిన స్టీల్ ఉత్పత్తి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: గడిచిని ఏప్రిల్ నుంచి జనవరి వరకు దేశ వ్యాప్తంగా స్టీల్ ఉత్పత్తి 7.9శాతం పెరిగి 45.93 మిలియన్ టన్నుల మేర ఉత్పత్తి చేశారు. జాతీయంగా స్టీల్కు డిమాండ్ ఉండడం వల్ల ఈ