పెరిగిన టాటా అమ్మకాలు
న్యూఢిల్లీ, మార్చి 15: ఆటో రంగానికి చెందిన టాటా మోటార్స్ అమ్మకాలు అంతర్జాతీయంగా 59శాతం మేర పెరిగాయి. ఈ పెరుగుదల ఒక ఫిబ్రవరి నెలలోనే 89,768 వాహనాలు అమ్ముడై రికార్డు సృష్టించింది. అలాగే జాగ్వార్, ల్యాండ్
అతిఖరీదైన గడియారం
ముంబయి, మార్చి 15: లగ్జరీ గడియారాలను ఉత్పత్తి చేసే రోజర్ దుబిస్ కంపెనీ మార్కెట్లోకి అతి ఖరీదైన గడియారాన్ని విడుదల చేసింది. దీని ధర రూ.56లక్షలు. ఈ గడియారాన్ని అత్యాధునిక టెక్నాలజీ, యువతను దృష్టిలో ఉంచుకొని
పల్లె పల్లెకు గ్యాస్ ఏజెన్సీలు
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జితిన్ ప్రసాద్శ్రీకాళహస్తి, మార్చి 15 ప్రభాతవార్త: దేశంలో ప్రతి పల్లెకు భవిష్యత్తులో గ్యాస్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పెట్రోలియం శాఖ సహా య మంత్రి జితిన్ ప్రసాద్ అన్నారు.
వినియోగదారుల హక్కుల వారోత్సవాలు
ప్రభాతవార్త ప్రత్యేకప్రతినిధి / హైదరాబాద్:మార్చి15: ప్రపంచ వినియోగదారుల హ క్కుల పరిరక్షణ దినం సందర్భంగా సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వారో త్సవాలను ఆహార పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ నిర్వహి స్తుంది. వినియోగదారుల
కింగ్ఫిషర్ నుంచి అంతర్జాతీయ సర్వీసులు
ర్లిన్,మార్చి 15:- కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఈ వేసవిలో ఏడు అంతర్జాతీయ మార్గా ల్లో విమానాలను నడిపిస్తుంది. కింగ్ఫిషర్ ఇండియా ప్రయివేటు విమాన సంస్థల్లో రెండోస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. న్యూఢిల్లీ-లండన్ మధ్య మార్చి 28న అంతర్జాతీయ