పోస్ట్ప్రొడక్షన్లో 'గగనం'
నాగార్జున కథానాయకుడిగా రాధా మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గగనం ప్రస్తుతం నిర్మాణనంతర కార్యక్రమాల్ని జరుపుకుంటోంది. ఇదే నెలలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్లు సంయుక్తంగా
సురేష్ ప్రొడక్షన్స్ 'ఆలస్యం అమృతం'
సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న 135వ చిత్రం 'ఆలస్యం అమృతం. నిఖిల్, మదాలసా శర్మ నాయకా, నాయికలు. చంద్రమహేష్ దర్శకుడు. ఈ చిత్రం ఆగస్టు 20న అరకులో ప్రారంభమైంది. దర్శకుడు చంద్రమహేష్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ
జెరూసలెంలో పవన్కల్యాణ్ చిత్రం ప్రారంభం
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివా సరావ్ఞ దర్శకత్వంలో క్రీస్తు జీవిత గాధ ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో పవన్కల్యాణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆదిత్యా ప్రొడక్షన్స్ పతాకంపై కొండా కృష్ణం రాజు ఈ
భలే మొగుడు భలే పెళ్లాం
డాII రాజేంద్రప్రసాద్, సుహాసిని తొలిసారిగా నాయకా, నాయికలుగా నటిస్తున్న చిత్రం 'భలే మొగుడు భలే పెళ్లాం ఉషాచరణ్ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి దినేష్బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. నిర్మాత జొన్నాడ రమణమూర్తి చిత్ర విశేషాలు