తుది దశలో 'ఆవహం
రామ్గోపాల్వర్మ సమర్పణలో తెలుగు తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న చిత్రం 'ఆవహం. సార్థక్ మూవీస్ ప్రై.లి., జడ్త్రీ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో ప్రశాంత్ బుర్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మిలింద్ గడాక్కర్ ఈ
ఎనిమిది కథల '8 ప్రారంభం
నూతన నిర్మాణ సంస్థ ఫైవ్ఫింగర్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందనున్న '8 చిత్రం హైదరా బాద్లో ప్రారంభోత్సవం జరుపు కుంది. దేవ్ఞని పటాలపై చిత్రీకరిం చిన ముహూర్తపు సన్నివేశానికి డి.కె.అరుణ క్లాప్నివ్వగా, శాసన సభ్యుడు టి.నర్సారెడ్డి కెమెరా
ఎస్.కె.ఫిలింస్ 'ఖతర్నాక్గాళ్లు
వెంకట్, మౌనిక, సమీర్, ఊర్మిళరావ్ హీరోహీరోయిన్లుగా రాజ్శర్మ దర్శకత్వంలో హిందీలో రూపొంది విజయం సాధించిన 'రఫ్తా రఫ్తా చిత్రాన్ని తెలుగులో ఎస్.కె.ఫిలింస్ పతాకంపై నిర్మాత సయ్యద్ కరీమ్ 'ఖతర్నాక్గాళ్లు పేరుతో అందిస్తున్నారు. ఆయన చిత్ర విశేషాలు
'స్వర్ణమంజిలి ప్రారంభం
శ్రీశ్రీ కుమారస్వామి ఫిలింస్ పతాకంపై విష్ణు, అజయ్ , రంగా, అర్జున్ ప్రధాన పాత్రల్లో ఇంద్ర దర్శకత్వంలో జె.కుమారస్వామి నిర్మి స్తున్న 'స్వర్ణమంజిలి చిత్రం హైదరా బాద్లో ప్రారంభమైంది. ముహూ ర్తపు సన్నివేశానికి సముద్ర క్లాప్ని
పాలకొల్లులో 'బావ
సిద్దార్థ్ హీరోగా రాంబాబును దర్శకు నిగా పరిచయం చేస్తూ శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్. పద్మ కుమార్ చౌదరి నిర్మిస్తున్న 'బావ చిత్రం రూపొందుతన్న విషయం తెలిసిందే. డాII రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో