రాధోడ్పై యువకుని దాడి
చండీగఢ్/అహ్మదాబాద్, ఫిబ్రవరి 8 : రుచిక పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో నిందితుడైన మాజీ డిజిపి ఎస్.పి.ఎస్.రాధోడ్పై సోమవారం ఇక్కడ జిల్లా కోర్టు వెలుపల ఓ యువకుడు కత్తి తో దాడి చేశాడు. రాధోడ్ ముఖంపై
స్వదేశీ ఉపగ్రహ ప్రయోగం!
చెన్నై, ప్రభాతవార్త బ్యూరో: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రష్యా సాంకేతిక పరిజ్ఞానం లేకుండా స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్తో వ చ్చే నాలుగు మాసాలలోపున కోర్పోసాట్ 2బి ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి రాకెట్ను ప్రయోగిం చనున్నామని
త్వరలో అదుపులోకి ధరలు : ప్రణబ్
కొల్కతా,ఫిబ్రవరి 8 : నిత్యావసర వస్తువుల ధర లతో పాటు త్వరలో చక్కెర ధరను అదుపు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.క్రమంతప్పకుండా ధరల పరిస్థితిని సమీక్షిస్తామని హమీ ఇచ్చిం ది. ఆహార ద్రవ్యోల్బణం 17 శాతానికి మించడంతో
విధివిధానాల వెల్లడిలో జాప్యం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8, ప్రభాతవార్త: కేంద్రం నియ మించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల వెల్ల డిలో జాప్యమయ్యే అవకాశాలుస్పష్టంగా కనిపిస్తు న్నాయి. వాస్తవానికి సోమవారమే కమిటీ విధి విధానాలు వెల్లడించాలని కేంద్ర హోం మంత్రి
మంచుచరియలు పడి 18 మంది మృతి
శ్రీనగర్ : ఇక్కడకు డెబ్బై కిలోమీటర్ల దూరంలోని ఖిలియాన్మార్గ్లో సోమవారం శీతాకాలపు యుద్ధశిబిరాన్ని ఏర్పాటుచేసుకుంటున్న దాదాపు 350మందిపై మంచుచరియలు విరిగిపడటంతో ఓ అధికారి సహా 18మంది సైనిక సిబ్బంది మరణించారు. దట్టమైన మంచులో రక్షణసిబ్బంది గాలింపు
కమలా భగవత్ కన్నుమూత
పుణె : ప్రముఖ సిపిఐ నాయకురాలు కమలా భగవత్ సోమవారం ఇక్కడ తన నివాసంలో కన్నుమూశారు. ఆమె వయస్సు 94 సంవత్సరాలు. 1934లో స్వాతంత్రోద్యమంలోకి దూకిన కమల తర్వాత సిపిఐ పూర్తిస్థాయి కార్యకర్తగా మారి,మహారాష్ట్రలో కార్మికోద్యమంలో
పేదల పక్షపాతిగా మోడీ
అహ్మదాబాద్ : గుజ రాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తన పై ఇప్పటివరకు ఉన్న ధనికులకు అనుకూలుడన్న ముద్రను చెరిపివేసుకుని, పేదల పక్షపాతి గా కొత్త అవతారం ఎత్తుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 'గరీబ్ కల్యాణ్ మేళాను నిర్వహించడం ద్వా