మార్చిన వార్తా విశేషాలు - ఆది వారం మార్చి   14th 2010 - 2:01 PM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
కమలారాణి సంఘీ ఆత్మశాంతికి ప్రార్థనలు
సొమ వారం, జనవరి 04, 2010 , 6:19 [IST]

gireeshsanghiఢిల్లీలో ప్రముఖుల శ్రద్ధాంజలి
న్యూఢిల్లీ, జనవరి 3:
  ప్రముఖ హిందీ సాహితీ వేత్త, స్వర్గీయ కమలారాణి సంఘీ ఆత్మశాంతి కోసం  ఆదివారంనాడిక్కడ ప్రార్థనలు జరిగాయి. హైదరాబాద్‌కు చెందిన భజన గాయకుడు శరద్‌ గుప్తా  భజన గీతాలు ఆలపించారు.

సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, వైశ్య సంఘం నేతలు సహా వందలాదిమంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని దివంగత సాహితీమూర్తికి నివాళులర్పిం చారు.

అఖిల భారతవైశ్యమహాసమ్మేళన్‌ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ  సభ్యులు గిరీష్‌ కుమార్‌ సంఘీ మాతమూర్తి అయిన కమలారాణి గత నెల 25న  హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వానవిడిచిన సంగతి తెలిసిందే.

jaipal reddy 87 ఏళ్ల కమలారాణి విఖ్యాతిపొందిన హిందీ రచయిత్రులతో ఒకరు. సాహితీ సజనతోపాటు ఆమెచాలాకాలంపాటు సమాజసేవకూడా చేశారు. ఆమెకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమా ర్తెలు, మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు. వారి కుమారుల్లో గిరీష్‌ కుమార్‌సంఘీ కనిష్ఠులు.

  గిరీష్‌ సంఘీ నివాసంలో జరిగిన ఈ ప్రార్థనా కార్యక్రమంలో ఆయనతోపాటు ఆయన సతీమణి అల్కాసంఘీ, కుమారుడు రవిసంఘీ, కుమార్తె శోభాజైన్‌తోపాటు సంఘీ కుటుంబానికి చెందిన ఇతర సభ్యులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి హాజరైకమలారాణి సంఘీకి శ్రద్ధాసుమాలు అర్పిం చిన వారిలో  కేంద్రమంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి, మధ్యప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ బలరామ్‌ జాఖడ్‌, కాంగ్రెస్‌ నేత జగదీష్‌  టైట్లర్‌,  రాజ్యసభ మహా సచివ్‌  అగ్నిహోత్రి,  అనిల్‌ శాస్త్రి  తదితరులు ఉన్నారు.

 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 పార్లమెంటరీ విధానం మరింత పటిష్టం:..
 ధరలపై ధనాధన్‌
 అందరితో సంప్రదించాకే
 నిత్యానందకు రంజిత మసాజ్‌
 మహిళాబిల్లుతో ఎంపీల్లో ఆనందం
 సంఘీ రథయాత్రకు అపూర్వ స్పందన
 'బీహార్‌' పరివర్తన్‌ యాత్ర ప్రారంభం
 సచిన్‌ను చూసి నేర్చుకోండి
 రాష్ట్రపతితో ఎంపి గిరీష్‌ సంఘీ..
 నిత్యానందస్వామి వ్యవహారంలో నటి..
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com