| జాతీయ బాస్కెట్బాల్ పోటీలకు రాష్ట్ర జట్ల ఎంపిక |
| సొమ వారం, జనవరి 04, 2010 , 3:56 [IST] |
 |
|
రామచంద్రపురం, జనవరి 3, ప్రభాతవార్త : జనవరి 10 నుంచి 14వ తేదీ వరకు రామచంద్రపురంలో జరగనున్న జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలలో రాష్ట్రం తరఫున పాల్గొనే బాలురు, బాలికల జట్ల ఎంపికను ఆదివారం సాయంత్రం ప్రకటించారు. ఎంపికైన క్రీడాకారుల వివరాలను ఆర్గనైజింగ్ సెక్రటరీ వై.తాతబ్బాయి తెలిపారు. బాలుర విభాగంలో జి.జగ దీష్, ఆర్.రవికుమార్, ఎ.అశోక్కుమార్, వి.నాగూర్ బాబు, పి.ప్రణవ్, వి.సతీష్కుమార్, పవన్ కుమార్, పి.శ్రవన్, జి.గణేష్, జి.వేణుగోపాలరెడ్డి, దినేష్, మహేంద్రలతో పాటు స్టాండ్బైగా ఎస్.కె.షేహ న్నాషా. బి.దయాసాగర్, కె.నవీన్, టి.శైలేంద్ర కుమార్, జి.శివకృష్ణ, టి.మార్టెన్ రవీంద్రలను ఎంపిక చేశారు.
బాలికల విభాగంలో ఎ.సూర్య కుమారి, ఎస్.కె.లహర్నీషా, పి.చంద్రలేఖ, జి.రాజేశ్వరి, ఇ.సింధు, పి.సాయిలక్ష్మి, సిహెచ్.జ్యోతి, పి. రోజారాణి, టి.శరణ్య, బి.పద్మ, ఎం.లక్ష్మి, వి.అంగ రేష, స్టాండ్బైగా ఎం.వర్షారెడ్డి, ఈ.తలుపులమ్మ, ఐ.మాణి క్యాంబ, పి.గోవర్ధనకుమారిలను ఎంపిక చేసినట్టు ఆర్గనైజింగ్ సెక్రటరీ, పరిశీలకులు తెలిపారు.
|
|
|
|
|
|
|