మార్చిన వార్తా విశేషాలు - భుధ వారం మార్చి   17th 2010 - 7:47 PM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
తుపాకీ నీడన గిరిజన ప్రాంతాల అభివృద్ధి శూన్యం
గురు వారం, నవంబర్ 05, 2009 , 11:16 [IST]

manmohan singhఅటవీ భూములపై చట్టబద్ధమైన హక్కు; ప్రధాని
న్యూఢిల్లీ, నవంబర్‌ 4, ప్రభాతవార్త:
గిరిజన ప్రాం తాలు తుపాకీ నీడలో ఉన్నందునే అక్కడ ఆర్థి కంగా అభివృద్ధికి నోచుకోకుండా ప్రమాదపరిస్థి తులు ఎదుర్కొంటుందని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మావోయిస్టులకు స్పష్టమైన సందేశాన్ని అందించారు.
అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి జీవిస్తున్న గిరి జనులకు ఆ భూములపై చట్టబద్ధమైన హక్కును కల్పించడంలో రాష్ట్రాలు జాప్యం చేయడం తగ దని ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ సూచిం చా రు. తద్వారా మన జీవ వైవిధ్యాన్ని, పర్యావరణ సమతూకాన్ని, విలువైన వన్య సంపదను పరి రక్షించుకోవచ్చని ఆయన చెప్పారు. బుధవారం ఢిల్లీలో జరిగిన 2006 అటవీ హక్కుల చట్టం తోపాటు గిరిజన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా ల అమలుపై రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సాంఘి క సంక్షేమ, అటవీశాఖ మంత్రుల సమావేశాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రారంభించారు.

jathiyaఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గిరిజన ప్రాం తాల అభివృద్ధి, గిరిజనుల ఆర్ధిక, సామాజిక స్థితి గతుల మెరుగుదలను సమ్మిళితవృద్ధికి ముడి పెట్టాలనేది ప్రభుత్వ అభిమతమని చెప్పారు. సమాజంలో అవకాశాలకు, అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ వర్గాలకు చట్టబద్ధమైన హక్కులు కల్పిం చలేకపోతే సమానాభివృద్ధికి ఆస్కారం ఉండదని అన్నారు. గిరిజన తెగలకు తమ భవిష్యత్‌ను తామే నిర్ణయించుకోగలిగే సాధికారత  అవసర మని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. గిరిజ నులు ఆత్మగౌరవంతో కూడిన జీవనోపాధి, భద్ర త కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని ఆయన స్పష్టం చేశారు.

దేశ ప్రజల్లో వారు ఒక భాగమేనన్న విషయాన్ని మరిచిపో కూడదని చెప్పారు. 2006 అటవీ హక్కుల చట్టం ఈ దిశలో మైలు రాయిగా పేర్కొనదగి నదని ఆయన అన్నారు. ఈ చట్టాన్ని రాష్ట్రాలు సమర్ధవంతంగా అమలు చేయాలని ఆయన కోరా రు. నిర్దిష్ట కాలవ్యవధిలో హక్కు పత్రాలను త్వరి తగతిన పంపిణి చేసేలా రాష్ట్రాలు చర్యలు తీసు కోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రు లతోపాటు సాంఘిక, గిరిజన, అటవీశాఖ మం త్రులు, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కాం తిలాల్‌ భూరియా, సహాయ మంత్రి డాక్టర్‌ తు షార్‌ ఎ చౌధురీ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 మహిళలకు 50% గ్యాస్‌ డీలర్‌ షిప్‌లు
 అంచనాలు మించి ద్రవ్యోల్బణం
 'అమీర్‌ఖాన్‌తో పనిచేయాలని ఉంది
 పార్లమెంటరీ విధానం మరింత పటిష్టం:..
 ధరలపై ధనాధన్‌
 అందరితో సంప్రదించాకే
 నిత్యానందకు రంజిత మసాజ్‌
 మహిళాబిల్లుతో ఎంపీల్లో ఆనందం
 సంఘీ రథయాత్రకు అపూర్వ స్పందన
 'బీహార్‌' పరివర్తన్‌ యాత్ర ప్రారంభం
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com