| యంగ్ ఇండియా చివరి షెడ్యూల్ |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 11:20 [IST] |
 |
|
దాసరి నారాయణరావ్ఞ దర్శకత్వం లో 81 మంది నూతన నటీనటులతో సిరి మీడియా పతాకంపై రూపొందు తున్న 'యంగ్ ఇండియా చిత్రం ఇప్పటి వరకు 85 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. చివరి షెడ్యూల్ ఈ నెల 8నుండి ప్రారంభమయింది. నిర్మాత రామకృష్ణప్రసాద్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'రామోజీ ఫిలిం సిటీలో చివరి షెడ్యూల్ జరుగుతోంది.
వైవిధ్యమైన కథాం శంతో అందరూ తెలుగు నటీనటుల్ని పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. దాసరి దర్శక త్వంలో ఈ చిత్రం సరికొత్త పంథాకు నాంది పలుకుతుంది. ఈ నెల 22తో చివరి షెడ్యూల్ పూర్తవ్ఞతుంది. కీరవాణి సంగీత సారథ్యంలో ఆరు పాటల్ని స్వరపరచడం జరిగింది.
ఈ వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, కెమెరా: సి.హెచ్.రమణరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జె..జగదీష్ చంద్రప్రసాద్, సమర్పణ: దాసరి పద్మ, నిర్మాత: రామకృష్ణప్రసాద్, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: డాII దాసరి నారాయణరావ్ఞ
|
|
|
|
|
|
|