| వర్సిటీలపై మూడు కమిటీల ఏర్పాటు |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 11:10 [IST] |
 |
|
|
హైదరాబాద్, ఫిబ్రవరి 8 ప్రభాతవార్త: యూని వర్సిటీల అకడిమిక్ కాలెండర్ దగ్గరి నుంచి టీచర్ల బోధన, ఫలితాలు, పరిశోధనల వరకు ప్రతి అం శంపై మాట్లాడుతూ విసిలు చెప్పిన విషయాలను నోట్ చేసుకుంటూ విసిల తీరుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గవర్నర్ నరసింహన్. గవర్నర్ విసిలతో నిర్వహించిన సమావేశంలో మూడుఅంశాలపై కమి టీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అకడమిక్ కాలెండర్, మౌలికసదుపాయాలు, త్రైమాసిక నివేది కలపైకమిటీల ఏర్పాటుచేసి ఆ నివేదికల సిఫార్సు లను తప్పకుండా పాటించాలని ఆదేశించారు.
|
|
|
|
|
|
|