మంగ‌ళ‌గిరి ఆల‌యాల్లో లోకేష్ కుటుంబం ప్ర‌త్యేక పూజ‌లు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు మంగ‌ళ‌గిరి: మంగ‌ళ‌గిరిలోని ప్ర‌ముఖ ఆల‌యాల‌ను టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కుటుంబ‌స‌మేతంగా సంద‌ర్శించారు. ఆదివారం ఉద‌యం త‌ల్లి భువ‌నేశ్వ‌రి,

Read more

ప్రపంచం మొత్తం భారత్‌వైపు చూస్తోందిః ప్రధాని మోడీ

న్యూఢిల్లీః బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో పార్లమెంటుకు మోడీ చేరుకొని మీడియాతో మాట్లాడారు. సభ సజావుగా జరిగేందుకు విపక్షాలు సహకరించాలని ప్రధానమంత్రి మోడీ అన్నారు. ‘‘విపక్షాలు తమ

Read more

రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందిః సిఎం జగన్‌

తనకు ఎవరితోనూ పొత్తుల్లేవని, మిమ్మల్ని తప్ప తాను ఎవరినీ నమ్ముకోలేదని వివరణ వినుకొండ: సిఎం జగన్‌ ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన ‘జగనన్న చేదోడు’ మూడో

Read more

విద్యార్థులతో ప్రధాని మోడీ “పరీక్షా పే చర్చ”

అమ్మ నుంచి టైం మేనేజ్‌మెంట్‌ నేర్చుకోండి..విద్యార్థులకు మోడీ దిశా నిర్దేశం న్యూఢిల్లీః పరీక్షా పే చర్చ 2023 కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులను ఉద్దేశించి

Read more

అమర జవాన్లకు నివాళులర్పించిన మోడీ

దేశ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ న్యూఢిల్లీః దేశప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలు

Read more

గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీః కర్తవ్య పథ్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ

Read more

‘నో యువర్ లీడర్’ కార్యక్రమంలో యువతతో ప్రధాని మోడీ సంభాషణ

న్యూఢిల్లీః పరాక్రమ్ దివస్ సందర్భంగా పార్లమెంటులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గౌరవార్థంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యువతీ, యువకులతో ప్రత్యేకంగా సంభాషించారు. నో

Read more

అండమాన్ నికోబార్ లోని 21 దీవులకు పేర్లు పెట్టిన ప్రధాని

నేతాజీ జాతీయ స్మారకం మోడల్ ను ఆవిష్కరించిన మోడీ న్యూఢిల్లీః నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేతాజీ ద్వీపంలో నిర్మించబోయే జాతీయ

Read more

మాతృమూర్తి మృతి.. బాధలోను విధులు నిర్వర్తించిన ప్రధాని మోడీ

హౌరా నుండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన మోడీ న్యూఢిల్లీః ప్రధాని మోడీ షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం బెంగాల్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే తల్లి హీరాబెన్‌

Read more

నర్సీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల సిఎం జగన్‌ శంకుస్థాపన

ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామన్న సీఎం అమరావతిః సిఎం జగన్‌ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ. 500 కోట్లతో ఈ

Read more

సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలన్నదే మా ఉద్దేశం: సిఎం జగన్‌

సంక్షేమ పథకాలకు రూ. 3.30 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడి అమరావతిః రాష్ట్రంలో ఇప్పుడు మనసున్న ప్రభుత్వం, ప్రజల కష్టాలు తెలిసిన ప్రభుత్వం పాలిస్తోందని సిఎం

Read more