నక్సలిజంతో పాటు టెర్రరిజంను ఉపేక్షించబోంః అమిత్ షా

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. మావోలను ఏరిపారేయడానికి కేంద్రం ఏకంగా బీఎస్ఎఫ్ బలగాలను కూడా బరిలోకి దింపింది. ఈ మధ్య కాలంలో

Read more

ఈసారి జరుగుతున్నవి సాధారణ ఎన్నికలు కాదు..ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోడీ లేఖ

న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఎన్డీయే అభ్యర్థులకు లేఖ రాశారు. ‘‘ఈ సారి జరుగుతున్నవి

Read more

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం వెల్లడైంది. నాలుగో విడత పోలింగ్ కోసం ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నాలుగో

Read more

శ్రీరామనవమి వేళ ప్రధాని మోడీ ఎమోషనల్ ట్వీట్

దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి ఉత్సవాలు కన్నులపండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా ప్రతి ఒక్కరు రామస్మరణతో గడిపేస్తున్నారు. రాజకీయ ప్రముఖులు సైతం శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ

Read more

‘నేను అరవింద్‌ కేజ్రీవాల్‌ను..ఉగ్రవాదిని కాదు’ అంటూ కేజ్రీవాల్‌ లేఖ

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ..దేశ ప్రజలను ఉద్దేశించి లేఖ రాసారు.ఆ లేఖను ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌

Read more

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్..40 మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 40 మంది మావోయిస్టులు హతమయ్యారని వినికిడి.

Read more

12వ జాబితా విడుదల చేసిన బీజేపీ

న్యూఢిల్లీః లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ మరో జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో నాలుగు రాష్ట్రాలకు అభ్యర్థులను ప్రకటించింది. మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల నుంచి

Read more

యూపీఎస్సీ సివిల్స్ 2023 ఫ‌లితాలు విడుద‌ల‌

న్యూఢిల్లీః యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ సివిల్స్ 2023 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. 1,016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. పాల‌మూరు అమ్మాయి దోనూరి అన‌న్య రెడ్డికి మూడో

Read more

కంటోన్మెంట్ బిజెపి అభ్య‌ర్ధిగా తిల‌క్

లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో బిజెపి పార్టీ 12వ జాబితాను విడుదల చేసింది. మొత్తం నాలుగు రాష్ట్రాల‌కు చెందిన 7 లోక్ స‌భ

Read more

ఎలక్టోరల్ బాండ్లపై ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయిః ప్రధాని మోడీ

న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు తీర్పుతో రద్దు అయిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సమర్థించారు. ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టడానికి ఉద్దేశించిన స్కీమ్ ఇదని అన్నారు. వాస్తవికమైన

Read more

ఈ ఏడాది నైరుతి సీజన్‌లో అధిక వర్షపాతం నమోదుః ఐఎండీ అంచనా

న్యూఢిల్లీః కొన్ని వారాల్లో దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) కీలక అంచనాలు వెలువరించింది. ఈ ఏడాది

Read more