తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి

దేశ వ్యాప్తంగా ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు అనేవి అనేకం జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది కన్నుమూస్తున్నారు. తాజాగా తెలంగాణ లో జరిగిన వేర్వేరు

Read more

చేవెళ్ల ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి సాహితి

ఇటీవల సినీ తారలు సైతం రాజకీయాల్లో రాణించాలని ఎంతో ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు రాజకీయాల్లో రాణిస్తుండగా..మరికొందరు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ తరుణంలో

Read more

తెలంగాణాలో పెండింగ్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో పెండింగ్ లో ఉన్న ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్ సభ స్థానాలకు సంబదించిన అభ్యర్థులను పెండింగ్ లో

Read more

ఏపీకి కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్..

ఏపీకి కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ తో విజయవాడ కొత్త సీపీని నియమించింది ఈసీ. గతంలో విజయవాడ సీపీగా కాంతి రాణా, ఇంటెలిజెన్స్ చీఫ్ గా పీఎస్ఆర్ ఆంజనేయులు

Read more

నేటితో నామినేషన్ల పర్వం ముగింపు

ఈరోజు తో రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగియనుంది. తెలంగాణ లో 17 స్థానాలకు గాను లోక్ సభ ఎన్నికలు , ఒక అసెంబ్లీ ఉప

Read more

ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ..ప్రకటించిన కాంగ్రెస్

తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ మెగా ఆఫర్ ఇచ్చింది. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను కాంగ్రెస్ ప్రకటించింది.

Read more

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 114 పాయింట్లు లాభపడి 73,852కి పెరిగింది. నిఫ్టీ 34 పాయింట్లు

Read more

అగ్రరాజ్యంగా అమెరికా లేకపోతే మరి ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: జో బైడెన్

వాషింగ్టన్‌ః నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మ‌రోసారి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్ త‌ల‌ప‌డనున్నారు. ప్ర‌స్తుతం ఈ

Read more

ప్రధాని మోడీ ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ

న్యూఢిల్లీ: ఒక‌వేళ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అప్పుడు దేశ సంప‌ద‌ను ముస్లింల‌కు ఆ పార్టీ పంచిపెడుతుంద‌ని ఇటీవ‌ల రాజ‌స్థాన్‌లో జ‌రిగిన ఓ ఎన్నిక‌ల

Read more

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు దోచుకుంటుందిః ప్రధాని మోడి

న్యూఢిల్లీః ప్రజలను దోచుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, చనిపోయిన వారిని కూడా దోచుకోవాలనే ఆలోచనలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఈమేరకు ఛత్తీస్ గఢ్ లోని

Read more

మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్‌ బాబా

న్యూఢిల్లీః ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చి, ఆపై సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిన యోగా గురు రాందేవ్ బాబకు చెందిన ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి

Read more