మే 13న వేతనంతో కూడిన సెలవు – ఈసీఓ వికాస్ రాజ్

తెలంగాణలో ఉన్న ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్.. మే 13న జీతంతో కూడిన సెలవు దినంగా ప్రకటిస్తూ.. ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు

Read more

ఆఖరి నిమిషంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని మార్చిన వైసీపీ

మరికాసేపట్లో నామినేషన్ల పర్వం పూర్తి అవుతుందన్న సమయంలో అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిని మార్చింది వైసీపీ. గతంలో అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడును

Read more

దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వాడు నాయకుడా..? – బాలయ్య

ఎన్నికల ప్రచారంలో నందమూరి బాలకృష్ణ దూకుడు కనపరుస్తున్నాడు. కూటమి విజయం కోసం తనవంతు కృషి చేస్తున్నాడు. గురువారం సత్యసాయి జిల్లా హిందూపూర్ రూరల్ మండలం బాలంపల్లి గ్రామంలో

Read more

మరో యాత్రకు జగన్ సిద్ధం..

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ మరో యాత్రకు సిద్ధం అంటున్నాడు. ఇప్పటికే సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలు, మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను

Read more

నామినేష‌న్ దాఖ‌లు చేసిన సీఎం జ‌గ‌న్‌

వైసీపీ అధినేత‌, సీఎం జగన్ పులివెందుల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప

Read more

ఎన్నికల బరిలో రచయిత జొన్నవిత్తుల

ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. సినిమాల్లో 600కు

Read more

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఏపీలో 25 లోక్సభ స్థానాలకు 731కి, 175 అసెంబ్లీ స్థానాలకు 4,210, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 600కు పైగా

Read more

ఏపీకి కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్..

ఏపీకి కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ తో విజయవాడ కొత్త సీపీని నియమించింది ఈసీ. గతంలో విజయవాడ సీపీగా కాంతి రాణా, ఇంటెలిజెన్స్ చీఫ్ గా పీఎస్ఆర్ ఆంజనేయులు

Read more

నేటితో నామినేషన్ల పర్వం ముగింపు

ఈరోజు తో రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగియనుంది. తెలంగాణ లో 17 స్థానాలకు గాను లోక్ సభ ఎన్నికలు , ఒక అసెంబ్లీ ఉప

Read more

ఈనెల 26న నవ రత్నాల అప్‌గ్రేడెడ్ వెర్షన్

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న వైసీపీ..ఈ నెల 26 న పార్టీ మేనిఫెస్టో ను రిలీజ్ చేయబోతుంది. ఇప్పటికే జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు.

Read more

ప్రధాని మోడీ ఫై షర్మిల ఆగ్రహం ..

లోక్ సభ ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఫై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలు మంగళసూత్రాలు తెంచి చొరబాటుదారులకు

Read more