మంత్రులు సబిత, ధర్మాన రాజీనామా ప్రాంతీయ వార్తలు
ఎట్టకేలకు అధిష్ఠా నం ఆదేశాల మేర కు రాష్ట్రంలో కళంకి త మంత్రులను తొ లగించేందుకు సి ఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి నిర్ణయం తీసు కున్నారు. జగన్‌ అక్రమాస్తుల కేసు చార్జ్‌షీట్‌లో ఉన్న హోమ్‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావులపై ఆదివారం రాత్రి 10-30 గంటలకు వేటు వేశారు. ఈ మేరకు వారిని నుంచి రాజీనామాలు స్వీకరించారు.
More
భారత్‌కు రావడం ఆనందంగా ఉంది : లీ

తాజా వార్తలు

భారత్‌కు రావడం చాలా ఆనందంగా ఉందని చైనా ప్రధాని లీ కేకియాంగ్‌ అన్నారు. చైనా ప్రధాని లీకి రాష్ట్రపతి భవన్‌ వద్ద ఘనస్వాగతం లభించింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కలిసి ఆయన రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

More

బలి పశువు అయ్యాను: ధర్మాన

తాజా వార్తలు

మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. మంత్రులు వట్టి వసంత్ కుమార్, ఏరాసు ప్రతాప్ రెడ్డి ఈరోజు ఉదయం ధర్మానను కలిశారు. తాను బలిపశువునయినట్లు ధర్మాన ఈ సందర్బంగా వారి వద్ద వాపోయినట్లు సమాచారం.

More

వాణిజ్యం

భారతీయ మార్కెట్‌లో ప్రవేశించేందుకు అమెరికా కంపెనీ వాల్‌మార్ట్‌ లాబీయింగ్‌ కు పాల్పడిందన్న ఆరోపణలపై సరైన సాక్ష్యాలు లభించకపోవడంతో విచారణ ముగించారు. తుది దశలో విచారణకు అవసరమైన సాక్ష్యాలు అంటే వాల్‌మార్ట్‌ లాబీయింగ్‌లో లంచాలు ఎరవేసిందన డానికి బలమైన నిరూపిత సాక్ష్యాలు లభించలేదని కేసు విచారణ ముగిస్తు న్నట్లు తేలింది. పంజాబ్‌ హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
More
క్రీడా వార్తలు
చావో రేవో తేల్చుకోవాల్ని మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో స్టార్‌ ఆట గాళ్లు లేకపోయినా సమిష్టిగా రాణించ డంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి నేరుగా ప్లే ఆఫ్‌ కు చేరుకుంది. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్‌కు చేరుకోగా 4వ జట్టు కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు పోటీపడగా చివరకు సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్‌కు చేరుకుంది. అది వారం హైదరాబాద్‌లోని
More
క్రికెటర్లపై నిషేధం విషయంలో నిర్ణయం తీసుకోని బిసిసిఐ

స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన క్రికెటర్లపై చర్యలు తీసుకునేందుకు బిసిసిఐ ఒక కమిటీని నియమించి, చేతులు దులుపు కుంది. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై చర్చించడానికి అత్యవసరంగా చెన్నైలో సమావేశమైన బిసిసిఐ వర్కింగ్‌ కమిటీ అంచనా వేసినట్లు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు.
More
ఢిల్లీపై పుణే విక్టరీ

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు చివరి లీగ్‌ మ్యాచ్‌లో కూడా భంగపాటు తప్పలేదు. ఈ ఎడి షన్‌లో ఢిల్లీ ఓటమితోనే ముగించింది. అది వారం పుణేలోని సుబ్రతారాయ్ స్టేడియం లో పుణే వారియర్స్‌, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై పుణే వారియర్స్‌ 38 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
More
తెర-సినిమా ప్రత్యేకం
66వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భారతీయ సినీ స్టార్లు తమ తళుకు బెళుకులతో సందడి చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చిత్రోత్సవంలో కనువిందు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ ఫెస్టివల్‌లో భాగంగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారత చిత్ర పరిశ్రమను పురస్కరించుకొని బిగ్‌-బి అమితాబ్‌ బచ్చన్‌ నటించిన తొలి హాలీవుడ్‌ చిత్రం 'ది గ్రేట్‌ గాట్స్‌బై'ను ప్రత్యేకంగా More
తెర-సినిమా ప్రత్యేకం
ఆది కథానాయకుడిగా నటించిన చిత్రం 'రఫ్‌'. శ్రీహరి కీలక పాత్రధారి. శ్రీదేవి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నాయిక. సి.హెచ్‌.సుబ్బారెడ్డి దర్శకుడు. ఎం.సుదర్శన్‌రావు సమర్పి స్తున్నారు. మాధవరం అభిలాష్‌ నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ లోగో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. లోగో తొలి స్క్రీన్‌ను ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ఆవిష్కరించారు. More
ఎన్నారై న్యూస్
Chandigarh- born Indian- Ameri can legal luminary Srikanth 'Sri' Srinivasan has moved a step closer to making history as the first South Asian judge on the US Court of Appeals for the American capital. Srinivasan, 46, who in August last year was named principal deputy solicitor general of the US More
చెలి

మహిళా విద్యతో కాలం మారిందిలే!

సమాజంలో మహిళ తన స్థానాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఆర్థికంగా తన కాళ్లమీద తాను నిలబడటానికి, జీవితంలో ఎదురయ్యే ఒత్తిడులను ఎదు ర్కొనే ఆత్మస్థయిర్యం కలగడానికి విద్య దోహదపడుతుంది. మహిళ విద్యావంతు రాలైతే ప్రపంచ జ్ఞానం సంపాదిస్తుంది. తన్ను, తన కుటుంబాన్ని పరిసరాల్ని తీర్చిదిద్దుతుంది. పిల్లలకు గురుత్వం నెరపుతుంది. సమస్త భూమి భరించగ లిగినది, ఓర్పుగలది, కనగలది
More
జాతీయ వార్తలు
భారత దేశంతో స్నేహ సంబంధాలు మరిం తగా పట్టిష్టం చేసుకోవడానికి తాను భారత దేశంలో పర్యటిస్తున్నానని చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ పేర్కొన్నారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం భారతదేశం చేరుకున్నారు. 27 సంవత్సరాల అనంతరం చైనా ప్రధాని మన దేశంలో పర్యటించడంతో భారత ప్రభుత్వం దేశ రాజధాని అయిన ఢిల్లీలో అత్యంత భద్రతా ఏర్పాట్లు చేసింది.
More
భారత్‌తో మరింత దృఢమైన స్నేహసంబంధాలు
అంతర్జాతియ వార్తలు
చంద్రుడ్ని నిత్యం పర్యవేక్షించే ఆటోమేటిక్‌ టెలిస్కోప్‌ ఒక అద్భుత దృశ్యాన్ని పట్టు కోగలిగింది. 40 కిలోల బరువు కలిగిన ఒక రాయి చంద్రుని ఉపరితలంపై జారి పడే దృశ్యం అది. ఈ సందర్భంగా గొప్పగా కాంతి ప్రసరించిందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ సంఘటన మార్చి 17 న జరిగింది. చంద్రుడ్ని నాసా పరిశీలించడం ప్రారంభిం చిన ఎనిమిదేళ్ల నుంచి ఇంతవరకు
More
అద్భుత కాంతితో చంద్రునిపై జారి పడిన శిల
కిడ్స్-మొగ్గ
ప్రోత్సాహం

జ్యోతీ! నీ బ్యాంకు అకౌంటులోని వెయ్యి రూపాయలు డ్రా చేసి ఇడుపులపాయ లకు తీసుకుపోమ్మా! అన్న నా మాటలకు నాన్నా ఆ డబ్బు నేను తీయను. శైలజక్క నాకిచ్చిన ఆ డబ్బే నేను రాసే ప్రతి పరీక్ష ముందు గుర్తుకు వచ్చి మంచి మార్కులు సంపాదించేటట్లు చేస్తోంది. ఈ సారికి చార్జీలకు మటుకు డబ్బియ్యి అన్న నా కుమారై మాటలకు నాకు నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన
More
హాయ్
సామాన్యులే పరిశోధనలకు స్ఫూర్తి

అమెరికా అంటే అత్యధిక సంపద పోగు పడ్డ దేశం. అవకాశాల స్వర్గధామం. చాలా మంది అభిప్రాయమిదే. కానీ అక్కడా పేద, ధనిక తారతమ్యాలున్నాయి. నిరుద్యోగం పెద్ద సమస్య. ఈ అంతరాల అంతు చూడటానికి అవిరళ కృషి చేస్తున్నాడు రాజ్‌. అతడి పరిశోధన, ఫలితాలను అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామాయే మెచ్చుకున్నాడు.
More
నాడి
మానసిక వత్తిళ్లను తట్టుకునే సాధనం ధ్యానం

మెడిటేషన్‌ లేదా ధ్యానం అనే ప్రక్రియ మానసిక వత్తిళ్లను తట్టుకునే సాధనంగా ప్రాచుర్యం పొందింది. మానసిక రుగ్మత లను నయం చేయడమే కాకుండా, ఇతర త్రా స్వస్థత చేకూర్చే అంశాల పరిధిలోకి మెడిటేషన్‌ చేరింది. దీనితో పాటు రిలా క్సేషన్‌ ప్రక్రియలు కూడా ఈ పరిధిలోకి చేరాయి. మెడిటేషన్‌ మెదడు, శరీరాలపై ప్రభావాన్ని చూపి తగిన
More
andriod_vaartha_app
windows8_vaartha_app
 
add add
add
add
jademagazine
add
Image

భవిష్యవాణి

రాశి సెలెక్ట్ చేసి ఆప్షన్ క్లిక్ చేయండి
పంచాంగము
 
 దినము వారాలు  
మాసాలు   సంవత్సరం  

మీ అభిప్రాయాలు

Vote     View Result     Other Polls

వాతావరణం

వీడియోస్